పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

22, ఫిబ్రవరి 2022, మంగళవారం

తెలుగు వెలుగులు

అంతర్జాతీయ
మాతృభాషాదినోత్సవం
సందర్భంగా విజయనగరంలో
తెలుగుభాషా పరిరక్షణ సమితి
కుసుమంచి ఫౌండేషన్
సంయుక్తంగా నిర్వహించిన
తెలుగు వెలుగులు సాహితీ సభలో
అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ గారు, ,కుసుమంచి సుబ్బారావుగారు
ప్రముఖ సాహితీవేత్తల చేతులమీ

దుగా
సత్కారం అందుకొన్న
శుభ తరుణం మీఅందరి
ఆశీస్సులు ఆకాంక్షిస్తూ..... *శ్రీమణి*
🙏🌸🌸🌸🌸🌸🌸🌸🙏

1 కామెంట్‌: