పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

24, ఫిబ్రవరి 2021, బుధవారం

*(దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి స్మరణలో)*

దేవులపల్లి వారి స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లా చంద్రంపాలెంలో జరిగిన 122వ జయంత్యుత్సవాలకు నేను
విశిష్ట అతిథిగా హాజరయ్యాను.
ఆ సభకు ఆంధ్రప్రదేశ్ అప్పటి ఉపముఖ్యమంత్రి వర్యులు, మండలి బుద్ధప్రసాద్ గారు,ఇంకా అతిరధ,మహారధులు
వేంచేసిన  సభలోనే  అతిధిగా తొలి ప్రసంగం చేసే మహద్భాగ్యం
నాకు కలిగింది,
ఆ మహనీయుని ఆశీస్సులు నాయందున్నాయని
భావించి నేటికీ ఆనందపడుతుంటాను.
*(దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి స్మరణలో)*
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
🌺🌸🌺🌸🙏🙏🌸🌺🌸🌺

1 కామెంట్‌: