పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

29, అక్టోబర్ 2018, సోమవారం

గోరసం వారి సత్కారం

ఈరోజు రాజమహేంద్రవరంలో
గోదావరి రచయితల సంఘం ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు శత వర్ధంతి సందర్భంగా జరిగిన  జాతీయ కవిసమ్మేళనంలో 
" తెలుగు రక్షణ వేదిక " జాతీయ అధ్యక్షులు శ్రీ పొట్లూరి హరికృష్ణ గారిచే ఘన సన్మానం అందుకుంటున్న శుభతరుణం.... *శ్రీమణి*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి