పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

15, జులై 2018, ఆదివారం

యాదాద్రి శిల్ప కళావైభవం లో సత్కారం

తెలంగాణా రాష్ట్రం
యాదాద్రి శిల్ప కళావైభవం
లో 1116మంది
కవులతో శిల్పులకు అక్షరనీరాజనాలర్పిస్తూ..
శ్రీలక్ష్మీ నారసింహుని
దివ్య సన్నిధిలో నిర్వహించబడిన
ప్రపంచరికార్డు
కవితోత్సవంలో
పాల్గొని సత్కారం
అందుకొన్న శుభతరుణం‌..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి